1994 నుంచి ఏ ఎన్నికల్లోనూ అలా జరగలేదు: రేవంత్రెడ్డి
తెలుగు ప్రజలు ఏదో ఒక పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చారన్న పీసీసీ చీఫ్
ఈ ఎన్నికల్లో 80-85 సీట్లలో గెలవబోతున్నాం
ప్రగతి భవన్ పేరును బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాపాలన భవన్గా పేరు మార్చుతామన్న రేవంత్
కాంగ్రెస్ పాలనలో నిర్బంధాలు…